Header Banner

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

  Thu May 29, 2025 13:14        Politics

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో మద్యంపై పెంచిన ధరలు బుధవారం నుండి అమలులోకి వచ్చింది. బీరుకు రూ.10, క్వార్టర్‌ బాటిల్‌ రూ.6 నుండి రూ.30 వరకు ధర పెంచుతూ ఆ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. పుదుచ్చేరి రాష్ట్ర అసెంబ్లీలో మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలో ముఖ్యమంత్రి రంగస్వామి పలు సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఈ పథకాలను విజయవంతంగా నిర్వహించాలంటే ప్రభుత్వానికి అదనంగా రూ.500 కోట్లు అవసరమని, ఆ స్థాయి నిధులు ప్రభుత్వ ఖజానాలో లేనందునప్రభుత్వ ఆదాయం పెంచాల్సిన పరిస్థితి నెలకొంది.

 

ఇది కూడా చదవండి: 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

ఈ అంశంపై ముఖ్యమంత్రి రంగస్వామి(Chief Minister Rangaswamy) నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆ రాష్ట్రప్రజలపై ఆర్ధిక భారం మోపకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే దిశగా మద్యం ధరలను పెంచాలని నిర్ణయించారు. ఆ మేరకు మద్యంపై ఎక్సైజ్‌ సుంకం, దుకాణాలకు లైసెన్స్‌ ఫీజు పెంచాలని నిర్ణయిచారు. రెండు నెలల అనంతరం మద్యం ధరలను పెంచుతూ బుధవారం విడుదల చేసిన జీవో వెంటనే అమలుకు వచ్చింది. ఈ జీవో ప్రకారం క్వాంటిటీని బట్టి ఒక్కో మద్యం సీసాకు రూ.6 నుండి రూ.120 వరకు ధర పెంచారు. అదేవిధంగా బీరు సీసాపై రూ.5 నుండి రూ.10 వరకు పెంచిన ధర వెంటనే అమలుకు వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 750 మి.లీ. ఫుల్‌బాటిల్‌కు బ్రాండును బట్టి రూ.24 నుండి రూ.120 వరకు ధర పెంచడంపై మందుబాబు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations